మొహర్రం సందర్భంగా శుక్రవారం పాతబస్తీలోని డబీర్పురా బీబీ ఆలంలో పీర్లకు మాజీ మంత్రి హరీశ్ రావు దట్టీలు సమర్పించారు. అంతకుముందు ఆజంపురాలోని మాజీ మంత్రి మహమూద్ అలీ, బీఆర్ఎస్ గ్రేటర్ సెక్రటరీ ఆజం అలీ �
ఒక అడుగు ముందుకు... రెండు అడుగులు వెనక్కి అన్నట్లు తయారైంది పాత బస్తీ మెట్రో పరిస్థితి. మెట్రో రెండో దశ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను రూపొందిస్తున్నది.