ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ ఓలా మరో మాడల్ను దేశీయ మార్కెట్కు పరిచయం చేసింది. నూతన ఎస్1 ఎక్స్+ 5.2 కిలోవాట్ల బ్యాటరీతో తయారు చేసిన ఈ స్కూటర్ ప్రారంభ ధర రూ.1,29,999గా నిర్ణయించింది.
దేశంలో అతిపెద్ద ఈవీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్..కొనుగోలుదారులకు శుభవార్తను అందించింది. ఇటీవల మార్కెట్లోకి విడుదల చేసిన ఎస్1 ఎక్స్ ప్లస్ మాడల్పై రూ.20 వేల రాయితీ ఇస్తున్నట్టు ప్రకటించింది. దీంతో ఈ మాడల్ రూ.8
New Ola S1 Bookings | దేశంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ టూ వీలర్స్ తయారీ సంస్థ ఓలా తాజాగా మార్కెట్లో ఆవిష్కరించిన ఎస్1 సిరీస్ స్కూటర్ల బుకింగ్స్ లో రికార్డు నమోదైంది.