ఉద్యాన రైతుల ఆదాయం మూడింతలు పెంచే లక్ష్యంతో ప్రత్యేక ప్రణాళిక అమలు చేయనున్నట్లు ఆయిల్ఫెడ్ ఎండీ, ఉద్యానశాఖ డైరెక్టర్ కె.అశోక్రెడ్డి తెలిపారు. మంగళవారం అశ్వరావుపేట మండలంలో విస్తృతంగా పర్యటించిన ఆయన
సాగులో రైతులకు సాంకేతిక సలహాలు ఇచ్చేందుకు ఆయిల్ ఫెడ్ పరిధిలోని 8 జిల్లాల్లో ఒక్కో జిల్లాకు ఇద్దరు చొప్పున క్షేత్ర పర్యవేక్షణ ఆఫీసర్లను నియమించినట్లు ఆయిల్ఫెడ్ ఎండీ సురేందర్రెడ్డి తెలిపారు. మండలం�