రష్యాలోని చమురు రిఫైనరీలపై ఉక్రెయిన్ నెలల తరబడి జరుపుతున్న దాడులతో చమురు సంక్షోభంలో చిక్కుకున్న రష్యా భారత్ నుంచి పెట్రోల్ దిగుమతి చేసుకోవడానికి సిద్ధపడుతున్నట్లు రాయిటర్స్ వార్తా సంస్థ వెల్లడి�
రష్యా రిఫైనరీలపై ఉక్రెయిన్ డ్రోన్ దాడులు కొనసాగుతున్న వేళ దేశంలో ఇంధన సంక్షోభం ఏర్పడిందని అధికార యంత్రాంగం తెలిపింది. ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వ జోక్యం అవసరమని పేర్కొన్నది.