ఓఎమ్మార్ షీట్లు రోడ్డు పక్కన ప్రత్యక్షమైన ఘటన విషయంలో టీజీపీఎస్సీ దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. ఉద్యోగ నియామకాలకు సంబంధించిన ఓమ్మార్షీట్లు రోడ్లపై దర్శనమివ్వడాన్ని సీరియస్గా తీసుకున్నది.
Ayodhya: అయోధ్యలోని కొత్తగా నిర్మించిన రామ్పాథ్ రోడ్లు కొద్ది పాటి వర్షానికే జలమయం అయ్యాయి. రోడ్లన్నీ దెబ్బతిన్నాయి. ఈ ఘటన పట్ల యూపీ సర్కారు సీరియస్ అయ్యింది. ఆరుగురు అధికారులను సస్పెండ్ చే�
గౌహతి: అస్సాంలోని ఒక పోలింగ్ బూత్లో భారీగా రిగ్గింగ్ జరిగిన విషయం బయటపడింది. డిమా హసావో జిల్లాలోని ఒక పోలింగ్ కేంద్రం పరిధిలో 90 మంది ప్రజలు ఓటు నమోదు చేసుకున్నారు. అయితే ఏప్రిల్ 1న జరిగిన రెండో దశ పోల�