పల్లెల నుంచి ప్రపంచస్థాయి క్రీడాకారులను తయారు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణను స్పోర్ట్స్ హబ్గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రచ�
తెలంగాణ రాష్ట్ర చిహ్నం మార్పిడిపై బీఆర్ఎస్ పార్టీ పోరుకు సిద్ధమైంది. అధికారిక చిహ్నం నుంచి చారిత్రక చిహ్నాలు చార్మినార్, కాకతీయ కళాతోరణం తొలగించడంపై నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించింది.
భువనేశ్వర్: హాకీ పురుషుల ప్రపంచ కప్ లోగోను ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ఆవిష్కరించారు. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ హాకీ(ఎఫ్ఐహెచ్)తో కలిసి ఒడిశా ప్రభుత్వం దీనికి అతిథ్యం ఇస్తున్నది. ఈ నేపథ్యంలో గురువారం భు�