ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖకు ఈ ఆర్థిక సంవత్సరం కాసుల పంట పండింది. ఈ ఏడాది జిల్లాలో వ్యవసాయేతర భూముల క్రయవిక్రయాలతో ఇప్పటివరకు రూ.3,598 కోట్ల ఆదాయం ఖజానాకు చేరింది.
వేర్వేరుగా జీవిస్తున్న దంపతులు తమ మూడేళ్ల కుమార్తెకు పేరును నిర్ణయించడంలో ఏకాభిప్రాయానికి రాలేకపోయారు. 2020 ఫిబ్రవరి 12న జన్మించిన ఆ చిన్నారి తన తల్లి వద్దనే ఉంటున్నది. ఆమె జనన ధ్రువీకరణ పత్రంలో పేరు లేకపో�