రక్షణ, ఏరోస్పేస్ రంగాలకు సాఫ్ట్వేర్ సర్వీసులు అందిస్తున్న డిజిలాజిక్ సిస్టమ్స్ లిమిటెడ్ ఐపీవోకి రాబోతున్నది. ఈ నెల 20 నుంచి 22 వరకు మూడు రోజుల పాటు వాటాలను విక్రయించనుండగా, ధరల శ్రేణిని రూ.98 నుంచి రూ.104
ఫుడ్ అండ్ గ్రాసరీ డెలివరీ సంస్థ స్విగ్గీ ఐపీవోకు స్టాక్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏప్రిల్ 30న స్విగ్గీ..సెబీకి దరఖాస్తు చేసుకోగా, ఐదు నెలల తర్వాత నియంత్రణ మండలి అనుమతిని