ఒడిశా బీజేపీ శాసన సభా పక్షం సమావేశం నేడు (మంగళవారం) జరుగుతుంది. బీజేపీ ఎంపీ ప్రతాప్ సారంగి తెలిపిన వివరాల ప్రకారం, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో సాయంత్రం 4.30 గంటలకు జరిగే ఈ సమావేశంలో ముఖ్యమంత్రి పదవిక�
ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయాన్ని చవిచూసిన నవీన్ పట్నాయక్ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. బుధవారం రాజ్భవన్లో గవర్నర్ రఘుబర్ దాస్ను కలిసి తన రాజీనామా లేఖను అందజేశారు.
ఇప్పుడే ఎందుకండీ.. చాలా ముందుగా అడుగుతున్నారు. ఆ సందర్భం వచ్చినప్పుడు ఆలోచిద్దాం లేండీ.. ఇవీ.. సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రపతి ఎన్నికలపై ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ అన్న మాటలు. అలాగే తాము ఏ ఫ్రంట�