పెద్దపల్లి జిల్లా లో ప్రసిద్ధిగాంచిన ఓదెల మల్లికార్జున స్వామి ఆలయంలో నెలకొల్పిన వినాయక విగ్రహాన్ని శుక్రవారం నాంసానిపల్లి గ్రామంలోని చెరువులో నిమజ్జనం చేశారు. ఇక్కడ గత నవరాత్రులు వివిధ పూజలు అందుకున�
పెద్దపల్లి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ ఓదెల మల్లికార్జున స్వామి ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. ఆదివారం జాతర దినం కావడంతో భక్తులు తెలంగాణ జిల్లాలతో పాటు పలు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ�