ముత్తారం మండలం ఓడేడు గ్రామానికి చెందిన పొలం మల్లక్క ఇటీవలే అనారోగ్యంతో మృతి చెందింది. కాగా బీఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షుడు పోతిపెద్ది కిషన్ రెడ్డి మృతిరాలి భర్త పొలం పోశాలు, కుమారుడు ప్రవీణ్ కు రూ.2వేల న
మండలంలోని ఓడేడు గ్రామానికి చెందిన అల్లాడి రవీందర్ రావుకు చెందిన పాడి గేదే విద్యుత్ షాక్ తో మృతి చెందింది. గ్రామానికి చెందిన పశువుల కాపరి ఓడేడ్ మానేరు అవతల ఒడ్డున పశువులను మేత మేపుతుండగా అక్కడ ఉన్న విద్య�
పెద్దపల్లి-జయశంకర్ భూపాలపల్లి జిల్లాల సరిహద్దు మానేరు తీరం ఓడేడ్- గర్మిళ్లపల్లి వద్ద టోల్గేట్ పేరిట వసూళ్ల దందా సాగుతున్నది. నదిలో కిలోమీటర్ మేర తాత్కాలిక మట్టిరోడ్డు వేసి, ఆపై అనధికార టోల్గేట్ �