దేశంలో న్యూట్రాసూటికల్స్ తయారీలో అగ్రగామి సంస్థల్లో ఒకటైన లీ హెల్త్ డొమెయిన్.. గుండె సంరక్షణ కోసం సహజ సిద్ధమైన ఔషధ మూలికలతో తయారైన లైఫోస్టెరాల్ సాఫ్ట్ జెల్ క్యాప్సూల్ను మార్కెట్లోకి విడుదల చేసి
వివిధ ఉత్పత్తులతో అన్నివర్గాల వినియోగదారులకూ తాము చేరువ అవుతున్నందున, వచ్చే ఐదేండ్లలో పతంజలి గ్రూప్ టర్నోవర్ రూ.లక్ష కోట్లకు చేరుతుందని ఆ గ్రూప్ వ్యవస్థాపకుడు బాబా రామ్దేవ్ చెప్పారు.