నర్సింగ్ కౌన్సిల్ రిజిస్ట్రార్ పోస్టుపై కాంగ్రెస్ సర్కారు తీవ్ర జాప్యం చేస్తున్నది. రెండేండ్లుగా ఏర్పాటు ప్రక్రియ చేపట్టకపోవడంతో పాలన అస్తవ్యస్తంగా మారింది. ఏపీ ప్రభుత్వం మూడేండ్లకు ఒకసారి రెగ్య
నర్సింగ్ స్కూళ్లు, కాలేజీల్లో అనేక అవకతవకలు జరుగుతున్నాయని వెంటనే విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని క్రైస్తవ జనసమితి అధ్యక్షుడు ప్రేమ్కుమార్ డిమాండ్చేశారు.