యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ గూండాలు దాడి చేశారు. పోలీసుల సమక్షంలోనే ఎన్ఎస్యూఐ నాయకులు ధ్వంస రచనకు పాల్పడ్డారు. బీఆర్ఎస్ కార్యాలయంపై దాడిని మాజీ మంత్రి, బాల్కొ
‘తెలంగాణ రాష్ట్ర ఎన్ఎస్యూఐకి ఆంధ్రాకు చెందిన నాయకుడెందుకు? ఆయనను వెంటనే తొలగించాలి’ అని డిమాండ్ చేస్తూ గాంధీభవన్ ఎదుట రంగారెడ్డి జిల్లా ఎన్ఎస్యూఐ నాయకులు సోమవారం ఆందోళనకు దిగారు.