ప్రభుత్వ వసతిగృహాల నిర్వహణ సక్రమంగా చేపట్టాలని అదనపు కలెక్టర్ డి. మధుసూదన్నాయక్ సంబంధిత వార్డెన్లను ఆదేశించారు. ఆదివారం నగరంలోని ఎన్ఎస్పీ క్యాంపులో ఉన్న ప్రభుత్వ ఎస్సీ బాలుర, బీసీ, ఆనందనిలయం వసతి�
దేశ సంపదను ప్రధాని మోదీ కార్పొరేట్ శక్తులకు దోచి పెడుతున్నారని ఆదివాసీ అధికార్ మంచ్ జాతీయ నాయకురాలు బృందాకరత్ అన్నారు. మిర్యాలగూడ పట్టణంలో మూడు రోజుల పాటు జరిగే గిరిజన సంఘం రాష్ట్ర మహాసభలు బుధవారం �