బీబీనగర్ మండల మహిళా సమాఖ్యతో పాటు బీబీనగర్ 4వ గ్రామ సంఘం శ్రీ వెంకటేశ్వర గ్రామ సంఘాలను ఎన్ఆర్ఎల్ఎం బృందం శుక్రవారం సందర్శించి సంఘాల పనితీరును క్షుణ్ణంగా సమీక్షించింది. సంఘ సభ్యులు తీసుకున్న రుణాల వి�
స్వయం సహాయక సంఘాల్లోని పేద మహిళలు ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేస్తున్నారు. తెలంగాణ సర్కారు చొరవతో అభివృద్ధి దిశగా పురోగమిస్తున్నారు. గతం బ్యాంకులు పరిమితంగానే రుణాలు ఇచ్చేది. కానీ ప్రభుత్వం ఈ ఆర్థి�
తమ రాష్ట్రంలో ఏర్పాటుకు నిర్ణయం అధ్యయనానికి రాష్ర్టానికి వచ్చిన ఆ రాష్ట్ర ఉన్నతాధికారులు హైదరాబాద్, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ) ః తెలంగాణలో విజయవంతంగా అమలు చేస్తున్న ‘స్త్రీనిధి’ ఇతర రాష్ర్టాలకు ఆదర్శ