వేల మంది డిపాజిటర్లను నిలువునా ముంచి రూ.3 వేల కోట్ల మేరకు మోసగించిన కేసులో హీరా గ్రూప్ సంస్థల అధినేత, ప్రధాన నిందితురాలు నౌహీరా షేక్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అరెస్టు చేశారు.
Heera Group | రూ.5,600 కోట్ల హీరా గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ మోసానికి పాల్పడిన హీరా గ్రూప్ ఆఫ్ కంపెనీస్(Heera Group) ఎండీ నౌహీరా షేక్ను(Nowhera Shaikh) ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘హీరా గోల్డ్' కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకున్నది. వివిధ రాష్ర్టాల్లోని దాదాపు 1.72 లక్షల మంది నుంచి అక్రమంగా రూ.5,600 కోట్ల డిపాజిట్లు సేకరించినట్టు ఆరోపణలు ఎదుర్క�
Heera Gold | హీరాగోల్డ్ కుంభకోణం వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) విచారణ ముగిసింది. కుంభకోణంలో ఈడీ సోమవారం తెలుగు రాష్ట్రాల్లోని పలుచోట్ల దాడులు నిర్వహించింది. వేకువ జాము నుంచి హైదరాబాద్ బంజారా�