నార్త్సిటీ అభివృద్ధికి కాంగ్రెస్ సర్కార్ విధానాలు శాపంలా మారాయి. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఏ ఒక్క ప్రాజెక్టు కూడా అందుబాటులోకి తేవడంలో రేవంత్ ప్రభుత్వం విఫలం అవుతున్నదనే విమర్శలు వెల్లువెత్తుతు�
శరవేగంగా విస్తరిస్తున్న నార్త్ హైదరాబాద్ ప్రాంతానికి మెట్రో విస్తరణ అత్యంత కీలకంగా మారింది. 30లక్షలు పైగా జనాభా కలిగిన ఈ ప్రాంతానికి మెరుగైన రవాణా సదుపాయాలతో రూపురేఖలు మారిపోనున్నాయి. బహుళ ప్రయోజనాల�
నార్త్ సిటీ అభివృద్ధి విషయంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తున్నది. ఆ ప్రాంతం తనకు రాజకీయ పునర్జన్మనిచ్చిందంటూ సీఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలు నీటి మూటలుగా మారుతున్నాయి. ఈ ప్రాంత అభివృద్ధికి కట్టు�