four deliveries in 5 days | ఒక మహిళకు ఐదు రోజుల వ్యవధిలో రెండు కాన్పులు జరిగాయి. నలుగురు శిశువులకు ఆమె జన్మనిచ్చింది. ఇవి అరుదైన నార్మల్ డెలివరీలని ఆసుపత్రి డాక్టర్లు తెలిపారు. ఆ మహిళకు పుట్టిన ఇద్దరు మగ, ఇద్దరు ఆడ శిశువు
సాధారణ కాన్పులు పెంచాలని, సిజేరియన్లకు అడ్డుకట్ట వేయాలని అధికారులను రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. అందుకు సంబంధించి రాష్ట్ర కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్, వైద్యాధికారులు, జ
పీహెచ్సీలు, రిమ్స్లో అన్ని ఆధునిక సౌకర్యాలు ఉన్నాయని, ప్రజలు ఉపయోగించుకోవాలని మాతాశిశు సంరక్షణ జిల్లా అధికారి విజయసారథి అన్నారు. భీంపూర్ పీహెచ్సీలో మంగళవారం వైద్యులతో కలిసి 30 మంది గర్భిణులకు పరీక్�
రాష్ట్ర ప్రభుత్వము కొన్నేళ్లుగా సాధారణ ప్రసవాలను ప్రోత్సహిస్తున్నది. వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ నార్మల్ డెలివరీలను పెంచాలని సూచిస్తున్నారు. ఈ మేరకు జి�