రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆదాయమే లక్ష్యంగా అధికారులను పరుగులు పెట్టిస్తున్నది. ఈ ఏడాది అదనంగా రూ.10 వేల కోట్ల ఆదాయాన్ని రాబట్టుకోవాలన్న లక్ష్యంతో భూములు, ఇతర స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ విలువలన�
ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చే శాఖల్లో ముఖ్యమైన రిజిస్ట్రేషన్ల శాఖకు కాసుల పంట పండింది. డాక్యుమెంటేషన్ రిజస్ట్రేషన్ల సంఖ్య పెరగడంతో ఆదాయం కూడా పెరిగింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మొత్తం 1,06,106 డాక్యుమెంట్
మహత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు ఉమ్మడి జిల్లాలో ముమ్మరంగా సాగుతున్నాయి. వ్యవసాయ పనులు ముగియడంతో వ్యవసాయ కూలీలతో పాటు ఇతరులు సైతం ఉపాధి పనులు చేసేందుకు ముందుకు వస్తున్నారు. ఉమ్మడి జిల్లా