Rajyalaxmi | ఉన్నత విద్యలు చదివిన మహిళలు చాలామందే ఉంటారు. కానీ, డాక్టర్ రాజ్యలక్ష్మి పట్టుదలతో సాధించిన పీహెచ్డీ పట్టాకు ఓ ప్రత్యేకత ఉంది. విద్యావంతుల కుటుంబంలో పుట్టినా అడుగడుగునా సవాళ్లను అధిగమించారామె. అ�
సాహిత్య అకాడమీ చైర్మన్ గౌరీశంకర్ అభినందన హైదరాబాద్, మార్చి 15 (నమస్తే తెలంగాణ): బైల్ కమ్మర సామాజిక వర్గానికి చెందిన రాజ్యలక్ష్మి దక్షిణ భారతదేశంలోనే పీహెచ్డీ పొందిన తొలి సంచార జాతి మహిళగా నిలిచిందని