Nobel Prize : నార్వే రాజధాని ఓస్లోలో ఉన్న ఎంబసీని మూసివేస్తున్నట్లు వెనిజులా ప్రకటించింది. ప్రతిపక్ష నేత మారియా కొరినా మాచడోకు నోబెల్ కమిటీ శాంతి పురస్కారాన్ని ప్రకటించిన నేపథ్యంలో వెనిజులా ఈ ని�
Nobel Prize 2025 : ఆర్థిక శాస్త్రంలో ఈ ఏడాది ముగ్గురికి నోబెల్ పురస్కారాన్ని ప్రకటించారు. జోయల్ మోకిర్, ఫిలిప్ అఘియాన్, పీటర్ హోవిట్లను ఈ అవార్డు వరించింది. ఆవిష్కరణలతో జరిగే ఆర్థిక ప్రగతిని ఈ శాస
భౌతిక శాస్త్రంలో విశేష సేవలు అందించిన శాస్త్రవేత్తలు జాన్ హోప్ఫీల్డ్, ‘గాడ్ ఫాదర్ ఆఫ్ ఏఐ’ జెఫ్రీ హింటన్కు ప్రతిష్ఠాత్మక నోబెల్ పురస్కారం లభించింది.