కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 15 రోజులకు నాంపల్లి గ్రౌండ్లో గిగ్ అండ్ ఫ్లాట్ఫాం వర్కర్స్ యూనియన్తో సీఎం సమావేశం ఏర్పాటు చేసి డ్రైవర్లకు వాహన ఆధారిత యాప్ తీసుకొస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీ ఏడాదిన్
విమాన ప్రయాణికులకు ఎయిరిండియా చుక్కలు చూపించింది. విమానం ఆలస్యం కావడంతో గంటల తరబడి అందులోనే కూర్చోవాల్సి వచ్చింది. ఏసీలు పనిచేయకపోవడంతో ఊపిరాడక పలువురు ప్రయాణికులు స్పృహతప్పి పడిపోయారు.