ఢిల్లీలోని నేషనల్ లా యూనివర్సిటీ (ఎన్ఎల్యూ) ప్రొఫెసర్గా సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ గురువారం నియమితులయ్యారు. భారతీయ న్యాయ విద్యలోఇదో వినూత్న అధ్యాయమని ఎన్ఎల్యూ ఈ సందర్�
జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాల కన్సార్టియం(ఎన్ఎల్యూ) 2025 సంవత్సరానికి గాను కామన్ లా అడ్మిషన్ టెస్ట్(క్లాట్) నోటిఫికేషన్ను ఈ నెల 7న విడుదల చేయనుంది.
CLAT | జాతీయ స్థాయి న్యాయ విద్య ప్రవేశ పరీక్ష అయిన కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (CLAT) నేడు జరుగునుంది. ఐదేండ్ల లా యూడీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు పరీక్ష
లా ఎంట్రెన్స్ టెస్ట్| దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతో వాయిదా పడుతున్న పరీక్షల సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. ఇప్పటికే క్లాట్ వంటి జాతీయ స్థాయి పరీక్షలు పోస్ట్పోన్ అయ్యాయి.