నిజామాబాద్ రైల్వేస్టేషన్లో బాంబు పెట్టినట్లు రెండు రోజుల క్రితం ఫోన్ కాల్ చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి, రిమాండ్కు తరలించారు. వన్టౌన్ ఎస్హెచ్వో రఘుపతి తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవ�
నిజామాబాద్ రైల్వే స్టేషన్లో బాంబు పెట్టారంటూ ఓ గుర్తు తెలియని వ్యక్తి శుక్రవారం రాత్రి డయల్ 100కు కాల్ చేసి సమాచారమిచ్చాడు. దీంతో హైదరాబాద్ డయల్ 100 కంట్రోల్ రూం నుంచి నిజామాబాద్ వన్టౌన్ ఎస్హెచ�