బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సుందర నగరంగా మారిన నిజామాబాద్ నేడు అధ్వానంగా మారింది. పచ్చదనంతో కళకళలాడిన నగరం నేడు కళా విహీనంగా తయారైం ది. పాలన గాడి తప్పింది...అభివృద్ధి కుంటుపడింది. నగరాన్ని పట్టించుకునే న�
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు నిజామాబాద్ నగర పర్యటన విజయవంతమైంది. ఐదున్నర గంటల పాటు సాగిన కేటీఆర్ టూర్ సందడి వాతావరణంలో కొనసాగ