నిర్మల్ : జిల్లాలోని భైంసా బట్టిగళ్లీప్రాంతంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. పరస్పరం రాళ్లు రువ్వుకోవడంతో పలువురికి తీవ్రగాయాలయ్యాయి. ఘర్షణలో ముగ్గురు పోలీసులకు సైతం గాయపడ్డారు. దుండగులు ఓ ఆటోకు, ఇం�
నిర్మల్ : నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో శుక్రవారం మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి తన సతీమణి విజయలక్ష్మితో కలిసి కోవిషీల్డ్ వ్యాక్సిన్ తొలి డోసును వేసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట