భూ ప్రావారం – దీన్ని మెసోస్పియర్ అని కూడా పిలుస్తారు. – ఇది భూమి మధ్య పొర. భూ పటలం నుంచి సగటున 2865 కి.మీ. లోతు వరకు విస్తరించి ఉంటుంది. అంటే దీని మందం 2900 కి.మీ. – ఈ పొర భూమి అంతర్భాగంలో దాదాపు 16 శాతం ఆక్రమించి ఉ�
దేశంలో పన్నుల విధానం ప్రభుత్వం తాను నిర్వహించే విధుల కోసం వ్యయం చేయవలసి ఉంటుంది. దీన్నే ప్రభుత్వ వ్యయం అంటారు. దీన్ని ప్రభుత్వం పన్నులు, రుణాలు, ఇతర మార్గాల ద్వారా సేకరిస్తుంది. ప్రభుత్వవ్యయానికి కావాల్�
– గోదావరి నుంచి శ్రీశైలానికి నీటి మళ్లింపుపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలు ఒక నిర్ణయానికి రావడానికి మరింత సమయం పడుతుంది. నాలుగు టీఎంసీల నీటిని ఒకేచోట నుంచి మళ్లించాలా లేక రెండు చోట్ల నుంచి తరలించాల
– స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి భారతదేశంలో 70శాతంకంటే ఎక్కువ మంది గ్రామాల్లోనే నివసిస్తున్నారు. అసలు భారతదేశమే గ్రామాల్లో నివసిస్తుందని, గ్రామీణ ప్రజలు పేదరికం, నిరుద్యోగం, దారిద్య్రంతో బాధపడుతున్నా�
ఆసియాలోని ముఖ్యమైన సింధుశాఖలు – గల్ఫ్ ఆఫ్ ఒమన్: ఇది (ఒమన్ సింధుశాఖ) హిందూ మహాసముద్రానికి వాయవ్యాన ఏర్పడింది. ఇది ఒమన్, ఇరాన్ పీఠభూమికి మధ్య ఉన్నది. – గల్ఫ్ ఆఫ్ ఎడెన్: ఇది హిందూ మహాసముద్రానికి పశ�
కాండం – విత్తనం మొలకెత్తినప్పుడు మొదటగా ఏర్పడే నిర్మాణాన్ని ప్రథమ మూలం (Radicle) అని, తర్వాత భూమిపైకి ఏర్పడే నిర్మాణాన్ని ప్రథమ అక్షం లేదా కాండం (Plumule) అని అంటారు. – కాండం సాధారణంగా ప్రథమ అక్షం నుంచి ఏర్పడుతుం�
జీవావరణం -పర్యావరణంలోని వాతావరణం, జలావరణం, శిలావరణంలో వ్యాపించి ఉన్న జీవులను జీవావరణం అంటారు. మొక్కలు, జంతువులు, క్రిమికీటకాలు, మానవులను కలిపి జీవావరణం అంటారు. జీవులు భూమిపై కంటే సముద్రాల్లో ఎక్కువగా నివ�
ఆసియా శీతోష్ణస్థితి ఆసియా ఖండం అక్షాంశాల దృష్ట్యా- దక్షిణార్థగోళంలో 10o దక్షిణ అక్షాంశం నుంచి ఉత్తరార్ధగోళంలో 80o అక్షాంశాల వరకు విస్తరించబడి ఉన్నది. ఆసియా ఖండం మధ్యగుండా 90o తూర్పు రేఖాంశం పోతున్నది. -ఈ ఖండం �
మతాలు-పోలికలు -హరప్పా ( సింధూ) నాగరికత, వేద నాగరికతల మధ్యగల వ్యత్యాసాలు, పోలికలను వివరించండి. -ఈ రెండు నాగరికతలు భిన్న యుగాలకు, ప్రదేశాలకు చెందినవి కావడంతో భిన్న సంస్కృతులుగా స్పష్టమైన తేడాలతో అభివృద్ధి చె�
ఆసియా వ్యవసాయం వ్యవసాయంలో 13 రకాలు ఉంటాయి. వాటిలో దేశీయ వ్యవసాయ రంగంలో ప్రధానమైనవి ఆరు. అవి.. 1. విస్తాపన/ పోడు వ్యవసాయం 2. జీవనాధార వ్యవసాయం 3. విస్తృత వ్యవసాయం 4. సాంద్ర వ్యవసాయం 5. తోట వ్యవసాయం 6. మిశ్రమ వ్యవసాయం వ�
వరదలు వరదలు అంటే ఏమిటి? అందుకు గల కారణాలను విశ్లేషించండి.-సాధారణంగా ముంపునకు అవకాశం లేని నేల ముంపునకు దారితీసేవిధంగా నదీ కాలువ వెంబడి లేదా తీరం వద్ద అధిక నీటిస్థాయి ఉండే స్థితిని వరద అంటారు. -నీరు తన సాధార�
1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమం -ఉద్యమాన్ని ప్రారంభించి తెలంగాణ రాష్ట్రం సాధించేదాకా ఆపకూడదనే ఆలోచనతో కార్యాచరణకు మొదటిసారిగా పూనుకున్నది ఖమ్మం జిల్లా ఇల్లందు దగ్గరలోని గేటుకారేపల్లికి చెందిన కొలిశెట్టి �
హదియా వృక్షం (ఏనుగు చెట్టు) ఇది గోల్కొండ కోటవద్ద నయాఖిల్లా దగ్గర ఉన్నది. ఇది ఆఫ్రికన్ లూవోటూ -దీని ఎత్తు 79 అడుగులు, కాండం చుట్టు కొలత 25 మీ. ఉంటుంది. దీన్ని కుతుబ్షాహీ నాటినట్లు చెబుతారు. దీన్ని పోలిన వృక్షం ర�
స్వరూపం: స్వరూప పరంగా భక్తి ఉద్యమం రెండు పోకడలను సంతరించుకుంది. భగవంతుడు నిరామయుడు, నిర్గుణకారుడు అనే భావాన్ని చాటే విధంగా నిర్గుణ భక్తిని బోధించినది. ఈ కోవకు చెందిన భక్తి ఉద్యమకారులు ఆదిశంకర, కబీర్, నానక