1. కింది వానిలో రిస్లేకు సంబంధించి సరైన అంశాన్ని గుర్తించండి? 1) ఇతను రాసిన గ్రంథం-ది పీపుల్ ఆఫ్ ఇండియా 2) ఇతను జనాభాను 7 రకాలుగా విభజించారు ఎ) 2 మాత్రమే బి) 1 మాత్రమే సి) ఏదీకాదు డి) రెండు సరైనవే 2. ప్రపంచంలో గిరిజను�
సీఏ కోర్సు అంటే భయంతో కొంతమంది ఆ కోర్సును దూరం పెడుతుంటారు. కొంతమందికి దీనిపై అవగాహన ఉన్నప్పటికీ అనవసర ఆందోళనలు, అపోహలవల్ల సీఏలో చేరడానికి ఆలోచిస్తుంటారు. కానీ సాధారణ కుటుంబాల నుంచి వచ్చి సీఏ ఫౌండేషన్ ఫ�
తెలంగాణ ఉద్యమ చరిత్ర స్వతంత్ర భారతంలో హైదరాబాద్ రాష్ట్రం 1950 జనవరి 26న ఆమోదించిన భారత రాజ్యాంగంలోని రాష్ర్టాల బి కేటగిరీ జాబితాలో హైదరాబాద్ రాష్ర్టాన్ని చేర్చారు. అదే రోజు ఆఖరి నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ హ
ఊర్లల్లో ఉండేవారు, నిరక్షరాస్యులే వ్యవసాయం చేస్తారనేది పాతమాట. ఇప్పుడు ఇంజినీరింగ్, పీహెచ్డీలు చేసిన ఉన్నత విద్యావంతులు కూడా సాగుబడి వైపు కదులున్నారు. సాగులో సాంప్రదాయ విధానాలతోపాటు, సరికొత్త సాంకేతి
బ్యాంకింగ్ వ్యవస్థ – భారత ఆర్థిక వ్యవస్థకు స్వల్పకాలిక, దీర్ఘకాలిక నిధులను సమకూర్చడానికి, అప్పులు ఇవ్వడం, తీసుకోవడం, ద్రవ్య సప్లయ్, రుణాల సప్లయ్ వంటి అంశాలను నిర్వహించే మార్కెట్లను 1) విత్త మార్కెట్లు 2) �
భూ ప్రావారం – దీన్ని మెసోస్పియర్ అని కూడా పిలుస్తారు. – ఇది భూమి మధ్య పొర. భూ పటలం నుంచి సగటున 2865 కి.మీ. లోతు వరకు విస్తరించి ఉంటుంది. అంటే దీని మందం 2900 కి.మీ. – ఈ పొర భూమి అంతర్భాగంలో దాదాపు 16 శాతం ఆక్రమించి ఉ�
దేశంలో పన్నుల విధానం ప్రభుత్వం తాను నిర్వహించే విధుల కోసం వ్యయం చేయవలసి ఉంటుంది. దీన్నే ప్రభుత్వ వ్యయం అంటారు. దీన్ని ప్రభుత్వం పన్నులు, రుణాలు, ఇతర మార్గాల ద్వారా సేకరిస్తుంది. ప్రభుత్వవ్యయానికి కావాల్�
చెరువుల మరమ్మతులకు, అభివృద్ధికి నిజాం ప్రభుత్వం కోట్లాది రూపాయలను ప్రతి ఏటా ఖర్చుచేసేది. 1903-07 మధ్య కాలంలో తెలంగాణలోని దాదాపు అన్ని పెద్ద చెరువులకు...
– గోదావరి నుంచి శ్రీశైలానికి నీటి మళ్లింపుపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలు ఒక నిర్ణయానికి రావడానికి మరింత సమయం పడుతుంది. నాలుగు టీఎంసీల నీటిని ఒకేచోట నుంచి మళ్లించాలా లేక రెండు చోట్ల నుంచి తరలించాల
– స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి భారతదేశంలో 70శాతంకంటే ఎక్కువ మంది గ్రామాల్లోనే నివసిస్తున్నారు. అసలు భారతదేశమే గ్రామాల్లో నివసిస్తుందని, గ్రామీణ ప్రజలు పేదరికం, నిరుద్యోగం, దారిద్య్రంతో బాధపడుతున్నా�
ఆసియాలోని ముఖ్యమైన సింధుశాఖలు – గల్ఫ్ ఆఫ్ ఒమన్: ఇది (ఒమన్ సింధుశాఖ) హిందూ మహాసముద్రానికి వాయవ్యాన ఏర్పడింది. ఇది ఒమన్, ఇరాన్ పీఠభూమికి మధ్య ఉన్నది. – గల్ఫ్ ఆఫ్ ఎడెన్: ఇది హిందూ మహాసముద్రానికి పశ�
బీడువడిన భూములను గోదావరి జలాలతో సశ్యశ్యామలం చేయగల సమగ్రమైన పోచంపాడు ప్రాజెక్టును నిర్మించకుండా తెలంగాణలో అభివృద్ధి సాధ్యపడదు. ప్రస్తుతం దుర్భిక్ష ప్రాంతంగా ఉన్న...