హిందూ మతంలోని పవిత్రతను కాపాడాలని, ఏకేశ్వరోపాసనను పెంచాలనే లక్ష్యంతో 1828లో బ్రహ్మ సమాజాన్ని కలకత్తాలో స్థాపించాడు. బ్రహ్మ సమాజం సభ్యులు ఒకే దైవాన్ని నమ్మారు. రామ్మోహన్రాయ్ వర్ణవ్యవస్థను...
1. కింది వాటిలో అధిక ప్రొటీన్లుగల ఆహారం? (1) 1) పాలు 2) నూనె 3) చపాతి 4) అన్నం 2. పత్రరంధ్రాల ద్వారా నీటిని ఆవిరి రూపంలో కోల్పోవడాన్ని ఏమంటారు? (1) 1) భాష్పోత్సేకం 2) భాష్పీభవనం 3) బిందు స్రావం 4) విసరణ 3. కింది వాటిలో మలేరియా న
నిజాం అలీఖాన్ తన అన్న సలాబత్జంగ్ను బంధించి, హత్య చేయించిన తర్వాత హైదరాబాద్ నిజాంగా ప్రకటించుకున్నాడు. నాటి నుంచి నిజాం బిరుదు వంశపారంపర్యంగా రావడం...
1. ఆర్థిక వ్యవస్థలో టేకాఫ్ స్టేజ్ అంటే? 1) ఎలాంటి మార్పులు లేని దశ 2) స్థిరమైన వృద్ధి ప్రారంభ దశ 3) ఆర్థిక వ్యవస్థ పతన ప్రారంభ దశ 4) ఆర్థిక వ్యవస్థపై అన్ని నియంత్రణలు తొలగించిన దశ 2. దేశంలో ఆర్థిక ప్రణాళికలు భారత ర�
ఒక ప్రాంత ప్రత్యేకతను, అక్కడి ప్రజల జీవన విధానాన్ని పండుగలు చాటిచెబుతాయి. వారి సంస్కృతి, చారిత్రక నేపథ్యం, వారసత్వాలకు సంప్రదాయ, జానపద నృత్యాలు ప్రతీకలుగా...
ప్రతి విషయానికి పరిశోధన అనేది ముఖ్యం. సమస్యల పరిష్కారానికి, నూతన విషయాలను నిరూపించడానికి, కొత్త ఆలోచనలు, సిద్ధాంతాలను అభివృద్ధి చేయడానికి చేసే అధ్యయనాన్ని పరిశోధన...
కచ్ జిల్లాలో గాంధీధామ్ సిటీకి దగ్గరలో ఈ పోర్ట్ ఉంది. ఇండియాలోనే కాకుండా ఆసియాలోనే స్పెషల్ ఎకానమిక్ జోన్గా ప్రసిద్ధి. పెట్రోలియం, కెమికల్స్, ఐరన్, విత్తనాలు, ఉప్పు, వస్త్ర పరిశ్రమకు సంబంధించిన...
తొమ్మిదో తరగతి విద్యార్థులకు శిక్షణ ‘యువికా’ పేరిట దరఖాస్తు స్వీకరణ గ్రామీణలకు తొలి ప్రాధాన్యం ఏప్రిల్ 10 వరకు దరఖాస్తుకు గడువు భావి శాస్త్రవేత్తలకు ఆహ్వానం మహబూబ్నగర్ టౌన్, మార్చి 30 : గ్రామీణ, పట్టణ �
కుమార సింగమనాయుడు (క్రీ.శ. 1383-1399) -అనపోతానాయుడి తర్వాత రాచకొండ సింహాసనం అధిష్టించాడు. -ఇతనికి కుమార సింగమనాయుడు (రెండో), సర్వజ్ఞ, సింగమభూపాలుడు అనే పేర్లు కూడా ఉన్నాయి. -ఇతడు గొప్ప యోధుడు. యువరాజుగా ఉన్నప్పుడే �
-రాష్ట్రం గోండ్వానా భూభాగం నుంచి ఏర్పడిన భారత ద్వీపకల్ప భూభాగంలోని దక్కన్ పీఠభూమిలో అంతర్భాగం. -ఇది అతిపురాతనమైన గ్రానైట్లాంటి అగ్ని, నీస్, సిష్ట్ రూపాంతర శిలలతో ఏర్పడింది. -పడమటి పీఠభూమిగా పిలుస్తున్న �
రాజ్యాంగాన్ని అప్పటి కాలమాన పరిస్థితులకు అనుగుణంగా రూపొందించారు. కాలానుగుణంగా వచ్చే సాంఘిక, ఆర్థిక, రాజకీయ సమస్యలను పరిష్కరించే విధంగా రాజ్యాంగం మార్పులకు లోను కావాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో భవిష్యత్తు
-క్లోనింగ్ ప్రక్రియలో అలైంగిక ప్రత్యుత్పత్తి విధానం ద్వారా జనక జీవి రూపం కలిగిన కొత్త జీవిని సృష్టిస్తారు. -ప్రతి జీవి.. జీవకణాలతో రూపొందుంతుంది. ఈ జీవ కణాలు ప్రధానంగా రెండు రకాలు. 1. జెర్మ్ జీవకణం – పునరుత
భారత బిలియనీర్లలో ఒకరైన ఆర్సీ గ్రూప్ కంపెనీస్ చైర్మన్ బీ రవి పిైళ్లె రూ.100 కోట్లు ఖర్చు చేసి ఎయిర్బస్ హెచ్-145 హెలికాప్టర్ను కొనుగోలు చేశారు. ఈ నెల 20న ఎయిర్బస్...