మన కవులు గుణాఢ్యుడు క్రీ.పూ 200-150లో వర్థిల్లినాడని చరిత్ర చెపుతుంది. గుణాఢ్యుడు తెలుగువాడే. గుణాఢ్యుని తల్లి బ్రాహ్మణ కన్య అని తండ్రి నాగ ప్రభువు అని పురాతత్వ సాహితీవేత్తలంతా నిర్ధారణ చేశారు. ఆనాటి భాష ప్ర�
-దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రారంభించిన భారీ నీటిపారుదల ప్రాజెక్టుల్లో నాగార్జున సాగర్ ఆనకట్ట అతిముఖ్యమైనది. -నాగార్జున సాగర్ ఆనకట్టను కృష్ణానదిపై తెలం�
1. కింది వాటిలో భారతీయ సామాజిక నిర్మాణానికి సంబంధించి సరైన వాటిని గుర్తించండి. ఎ. మేమంతా భారతీయులం అనే సామాజిక, మానసిక భావనే భారతదేశ సమాజంలో ఏకత్వానికి ప్రధాన కారణం బి. భారతీయ సమాజంలో సంప్రదాయ ఉమ్మడి కుటుం�
ఆర్థిక సంస్కరణలు సాలార్జంగ్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టే నాటికి నిజాం రాజ్యంలో ప్రభుత్వ ఖర్చులు ఆదాయానికి మించి ఉన్నాయి. నిజాం రాజులు తమ సిబ్బందికి జీతాలు చెల్లించే స్థితిలో లేరు. నిజాం తన సొంత భూములను వ
1. గ్రాండ్ కాన్యన్ అగాథధరి ఏ నదిపై ఉంది? 1) డాన్యూబ్ 2) కొలరాడో 3) నైలు 4) యాంగ్హో 2. ప్రపంచం మొత్తం నీటి శాతంలో హిమనీ నదాల శాతం? 1) 1.5 శాతం 2) 2.05 శాతం 3) 0.01 శాతం 4) 0.5 శాతం 3. Isohaline అని దేన్ని అంటారు? 1) ఒకే లవణీయత కలిగిన ప్రాంతాలను క�
సత్యశోధక్ సమాజ్ ను జ్యోతిబాఫూలే 1873లో మహారాష్ట్రలో స్థాపించారు. బ్రాహ్మణుల అణచివేత, వారి అవకాశవాదం నుంచి దిగువ కులాలవారిని రక్షించాల్సిన అవసరం గురించి ఇది నొక్కి చెప్పింది..
A group discussion is conducted to assess your personality traits mainly and not your knowledge. Based on your percentage in the qualifying examination and based on your performance in the written test...
వారన్ హేస్టింగ్స్- 1772-85 -బెంగాల్ మొట్టమొదటి గవర్నర్ జనరల్ -1772లో జిల్లా కలెక్టర్ వ్యవస్థను ప్రవేశపెట్టాడు -జిల్లా స్థాయిలో దివానీ (సివిల్), ఫౌజ్దారీ (క్రిమినల్) న్యాయస్థానాలను ప్రవేశపెట్టాడు. -1776లో బందోబస్తు �
1. తెలంగాణ మలిదశ ఉద్యమంలో ఎల్బీ నగర్ చౌరస్తాలో శ్రీకాంతాచారి కిరోసిన్ పోసుకుని ఆత్మాహుతికి పాల్పడ్డాడు. ఆ సమయంలో ఎల్బీ నగర్ ప్రాంతంలో ఉద్యమానికి నాయకత్వం వహించిందిఎవరు? 1) సోమారపు సత్యనారాయణ 2) కాచం సత్య�
కాకతీపురం అనే గ్రామం వారి స్వస్థలం కావడంవల్ల వారికి కాకతీయులు అనే పేరు వచ్చిందని కొంతమంది చరిత్రకారుల అభిప్రాయం. ఈ వాదనను చాలామంది అంగీకరించలేదు. వినుకొండ...
-97వ రాజ్యాంగ సవరణ ద్వారా 2012లో 19(1)(సి) సహకార సంఘాలను ఏర్పర్చుకునే స్వేచ్ఛ పొందుపర్చారు. -ప్రకరణ 15లో 93వ రాజ్యాంగ సవరణ ద్వారా 2005లో ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించారు. -ప్రకరణ 16(4) 77వ రాజ్యాంగ సవరణ ద్వారా 1995లో ఎస్సీ, ఎస్
-1215లో ఇంగ్లండ్ రాజు జాన్ ఎడ్వర్డ్ మొదటిసారిగా హక్కులను గుర్తిస్తూ ఒక ప్రమాణ పూర్వకమైన ప్రకటన చేశాడు. దీన్నే మాగ్నాకార్టా అని అంటారు. -1948, డిసెంబర్ 10న ఐక్యరాజ్యసమితి విశ్వ మానవ హక్కుల ప్రకటన చేసింది. -భారత రా�
మొదటి క్లోనింగ్ పెయ్య దూడలు- సంరూప, గరిమ (నేషనల్ డెయిరీ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్, భారత్) మొదటి క్లోనింగ్ బేబీ- ఈవ్ (క్లోనాయిడ్ సంస్థ, అమెరికా) మొదటి క్లోనింగ్ గొర్రె- డాలీ (రోసెలిన్ సంస్థ, స్కాట్లాండ్) మొదటి క�
విజ్ఞానశాస్త్ర బోధనా కార్యక్రమానికి ఒక దిశను, ఒక ఆకృతిని తెలిపే సాధారణ వివరణను విజ్ఞానశాస్త్ర బోధనోద్దేశం అంటారు. ఉద్దేశమనేది మన కళ్ల ముందు కనిపిస్తూ మనం చేసే ప్రతి కృత్యానికి...