త్వరలో ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగనున్నాయి. ఇంటర్ తర్వాత ఏం చదువుతావు అంటే ఎక్కువమంది విద్యార్థులు చెప్పే సమాధానం ఇంజినీరింగ్ లేదా మెడిసిన్. నిజానికి మెడిసిన్, ఇంజినీరింగే కాక ఇంటర్ పూర్తయిన విద్యార్థు
-భూమి – సౌరకుటుంబం సౌరకుటుంబం ఖగోళ పదార్థం – లక్షణాలు 1) నక్షత్రం: స్వయం ప్రకాశక శక్తి కలిగి ఉండి తనలోని శక్తిని కాంతిరూపంలో విడుదల చేసేది. ఉదా: సూర్యుడు 2) గెలాక్సీ: ఇది కొన్ని కోట్ల నక్షత్రాల సముదాయం 3) విశ
-వ్యవసాయరంగ వృద్ధిలో అనిశ్చితికి కారణం దేశంలో 50 శాతానికిపైగా వ్యవసాయం వర్షపాతంపై ఆధారపడి ఉంది. ఇది వ్యవసాయ ఉత్పత్తి నష్టాలను అధికం చేస్తుంది. -వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో 2016-17లో 4.9 శాతం, అలాగే మొదటి ముందస�
– దేశంలో పంట కాలాన్ని మూడు రకాలుగా వర్గీకరించారు. 1) ఖరీఫ్ పంటకాలం: జూన్ నుంచి అక్టోబర్ వరకు. ఉదా: వరి, మొక్కజొన్న, జొన్న, పత్తి, చెరకు, జనుము, నువ్వులు, సోయాబీన్, వేరుశనగ మొదలైనవి. 2) రబీ పంటకాలం: అక్టోబర్ నుంచి మ
మన చదువుకు సంబంధించిన రంగంలో లేదా విభాగంలో, కెరీర్ డెవలప్మెంట్ అవకాశాలకు అవసరమైన ప్రాక్టికల్ అనుభవాన్ని ఇచ్చేదే ఇంటర్న్షిప్. ఇటు విద్యార్థికి అటు సంస్థకు అర్థవంతమైన, పరస్పర ఉపయుక్తమైన ప్రక్రియగా ఇంట
1. భారత్లో వేసవికాలం సంభవించడానికి కారణం? 1) సూర్యునికి భూమి దగ్గరగా వెళ్లడం 2) సూర్యునికి భూమి దూరంగా వెళ్లడం 3) ఉత్తరాయణంలోకి ప్రవేశించడం 4) భూమి దక్షిణాయణంలోకి ప్రవేశించడం 2. సూర్యగ్రహణానికి సంబంధించి సరై�
వృద్ధి భావన -ఒక దేశంలో జాతీయోత్పత్తి వల్ల సంభవించిన పెరుగుదలను ఆర్థిక వృద్ధి సూచిస్తుంది. -ఆర్థిక వృద్ధి అనేది ఒక దేశంలోని స్థూల దేశీయోత్పత్తిలో (జీడీపీ) పెరుగుదలను అంచనా వేస్తుంది. -మైఖేల్ పీ తోడారో ప్రక�
-మానవుడు ప్రకృతి సృష్టించిన సహజసిద్ధమైన అవరోధాలను అధిగమించి అంతరిక్షాన్ని అందుకోగలిగే స్థాయికి ఎదిగాడు. కానీ అతని సాంఘిక జీవనంలో కృత్రిమంగా సృష్టించుకున్న సామాజిక అవరోధాలైన కులం, మతం, అసమానతలు, లింగ వి�
– రాష్ట్రపతి ఉత్తర్వుల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని జిల్లాలన్నింటినీ ఆరు జోన్లుగా విభజించి హైదరాబాద్ నగరాన్ని 6వ జోన్లో భాగంగా చూపించారు. ఈ ఉత్తర్వుల్లో ఎక్కడా హైదరాబాద్ ఫ్రీజోన్ అనే పదం కానీ, 7వ జోన్ �
దేశంలో అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అవార్డును తొలిసారిగా 1954 జనవరి 2న భారత తొలి రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్ ఏర్పాటు చేశారు. కళ, సమాజసేవ, సాహిత్యం, సాంస్కృతిక, విద్య, విజ్ఞానశాస్త్ర, పారిశ్రామిక, సామాజ�
సీఏ కోర్సులో థియరీ పార్ట్తోపాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా ముఖ్యమైనదే. అంటే విద్యార్థి తరగతిలో నేర్చుకున్న అంశాలు నిజజీవితంలో ఎలా ఆచరించాలో కూడా తెలుసుకోగలగడమే ప్రాక్టికల్ ట్రెయినింగ్ ఉద్దేశం. -పరిశ్�
1. కిందివాటిని జతపర్చండి. ఎ. సూక్ష్మ నీటి బిందువులు గాలిలో తేలుతూ భూమిని చేరుకోవడం 1. గ్లేజ్ బి. వర్షపు నీరు భూమిని చేరిన తర్వాత అల్ప ఉష్ణోగ్రత వల్ల మంచు కణాలుగా మారడం 2. రైమ్ సి. అతి ఎత్తులో ఉన్న మేఘాలు అత్యంత చ
The International Business Machines Corp. (IBM) has announced the launch of its new cybersecurity hub based in India, to address the growing threat of cyberattacks in Asia Pacific (APAC) region.
కొన్ని పదార్థాలు ఇతర పదార్థాలతో కలిసినప్పుడు వాటి రంగులో మార్పును సూచిస్తాయి. అలాంటి పదార్థాలను ‘సూచికలు’ అని అంటారు. పసుపు పూసిన కాగితం ఒక ‘సమాజ సూచిక’ మందారపువ్వులు, మామిడి ఆకులు, బీట్రూట్ గన్నేరు ప�