నిఖిల్ కథానాయకుడిగా సుధీర్వర్మ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనుంది. శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మించనున్నారు. భారీ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కించబోతున్నారు. నిర�
ప్రస్తుతం గూఢచార్య నేపథ్య కథాంశాలతో సినిమాల్ని తెరకెక్కించే ట్రెండ్ పెరిగింది. హీరోయిజం, దేశభక్తి మిళితంగా సాగే ఈ కథల్లో నటించడానికి అగ్రహీరోలంతా ఆసక్తిని చూపుతున్నారు. తాజాగా కెరీర్లో తొలిసారి హీర�
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ని సీపీ సజ్జనార్ శాలువాతో సన్మానించారు. కరోనా సెకండ్ వేవ్ సమయంలో ఆయన చేసిన సేవలతో పాటు ఫ్రంట్లైన్ వారియర్స్గా ఉన్న పోలీసులతో ఇంటరాక్ట్ అయిన క్రమంలో ని
టైప్ చేసే అక్షరాలకు ఎమోషన్స్ ఉండవని..చేతితో రాసే ప్రతి అక్షరం ఒక్కో ఉద్వేగాన్ని పలికిస్తుందని చెబుతోంది అనుపమ పరమేశ్వరన్. ఈ అక్షరాల వెనుక దాగివున్న కథేమిటో తెలుసుకోవాలంటే ‘18పేజీస్’ సినిమా చూడాల్స
‘గత నెల రోజుల్లో నా దగ్గరకు వచ్చిన సమస్యల్లో చాలా వరకు పరిష్కరించే ప్రయత్నం చేశా. మూడు వందల మందికి ప్రత్యక్షంగా, వెయ్యి మందికి పైగా పరోక్షంగా సాయం చేశాననే సంతృప్తి దక్కింది’ అన్నారు నిఖిల్. కరోనా కారణంగ�