వరద ముప్పు తగ్గుముఖం పట్టిన తర్వాత కామారెడ్డి పట్టణంలోని కొంత భాగం శిథిల ప్రాంతంగా కనిపించింది. ఎక్కడిక్కడ కొట్టుకుపోయిన వాహనాలు, వేర్లతో కొట్టుకు వచ్చిన భారీ వృక్షాలు, తెగిన రహదారులు, రాళ్లు తేలిన అంతర
సక్రమంగా నిర్వహించని జాతీయ రహదారులపై(ఎన్హెచ్) ప్రయాణించే వాహనదారుల నుంచి టోల్ ట్యాక్సులు వసూలు చేయడం న్యాయం కాదని జమ్మూకశ్మీర్, లద్దాఖ్ హైకోర్టు స్పష్టం చేసింది.
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలో దూలపల్లికి వెళ్లే ప్రధాన రహదారిపై ఉన్న కల్వర్టు నిర్మాణ పనులు రాకపోకలకు వీలుగా పూర్తయ్యాయి. ఎన్హెచ్-44 జాతీయ రహదారి, నర్సాపూర్ రాష్ట్ర రహదా�
నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలంలోని ఎన్హెచ్ 44 జాతీయ రహదారి చంద్రయాన్పల్లి అటవీ ప్రాంతంలో బుధవారం అర్ధరాత్రి గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో చిరుతపులి మృత్యువాతపడినట్టు ఎఫ్ఆర్వో హిమచందన తెలిపా