నంగునూరులో స్థాపనాచార్య శిల్పాన్ని గుర్తించినట్లు కొత్త తెలంగాణ చరిత్ర బృందం పరిశోధకుడు కొలిపాక శ్రీనివాస్ సోమవారం తెలిపారు. జైన సాధువు, పుస్తకం, వ్యాసపీఠం, శిష్యులున్నట్లు చెక్కిన శిల్పాన్ని స్థాపన�
సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం ఆకునూరు గ్రామంలోని పాటిగడ్డ మీద మట్టితో తయారు చేసిన పూర్వపు నేత పనిముట్టు ‘స్పూల్న్'ను నూతన తెలంగాణ చరిత్ర బృందం అన్వేషకుడు కొలిపాక శ్రీనివాస్ గురువారం గుర్తించారు.
మరో పురాతన సరస్వతి శిల్పం | నిర్మల్ జిల్లా బాసరలో మరో పురాతన సరస్వతి శిల్పం వెలుగు చూసింది. కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు, పరిశోధక చరిత్రకారుడు, బాసర వాసి బలగం రామ్మోహన్ (టీచర్) బాసరలోని పాపహరేశ్వర దే
గుర్తించిన కొత్త తెలంగాణ చరిత్ర బృందంహైదరాబాద్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ): ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం సీతాగొంది అడవిలో కొత్త తెలంగాణ చరిత్ర బృందం శిలాజాలను గుర్తించింది. ఆదిలాబాద్ నుంచి హైదర�