పార్కిన్సన్స్ను ప్రారంభ దశలోనే గుర్తించే కొత్త పద్ధతిని అమెరికా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. దీనిద్వారా లక్షణాల ప్రారంభానికి ముందే వ్యాధిని గుర్తించి చికిత్స చేయొచ్చని తెలిపారు. ఇప్పటివరకు పార్
వరి సాగులో ‘నాటు వేయడం’ అత్యంత వ్యయప్రయాసలతో కూడుకున్నది. ఇందుకు అధిక పెట్టుబడితోపాటు ఎక్కువమంది కూలీల అవసరముంటుంది. ఈ రెండూ లేకుంటే వరి సాగులో ఒక్క అడుగుకూడా ముందుకు వేయలేని పరిస్థితి. అయితే, ప్రస్తుత �
న్యూఢిల్లీ: కేవలం రక్త పరీక్షతో క్యాన్సర్ వ్యాధిని నిర్ధారించే ప్రక్రియను భారతీయ బయోటెక్నాలజీ కంపెనీ ఎపిజనరిస్ రూపొందించింది. ముంబాయికి చెందిన ఈ కంపెనీ సింగపూర్ లోని జార్ ల్యాబ్స్ తో కలిసి సంయుక్తంగా �