సింగరేణి సంస్థ రామగుండం డివిజన-1 పరిధిలోని జీడీకే ఓసీ-5 లో శుక్రవారం రెండు నూతన షావేల్స్ ను అర్జీ- 1 జీఎం శ్రీ లలిత్ కుమార్ చేతుల మీదుగా ప్రారంభించారు.
ఉమ్మడి రాష్ట్రంలో పాలకులు ఇక్కడి వనరులను దోచుకొని తెలంగాణ ప్రాంతానికి సంక్షేమ పథకాలను అమలు చేయడంలో నిర్లక్ష్యం చేసేవారు. ప్రతి గ్రామంలో వంద మందిలోపు మాత్రమే పింఛన్లు వచ్చేవి. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర
మున్సిపాలిటీల పరిధిలో ఆస్తిపన్ను చెల్లింపు మరింత సులభతరం చేసేందుకు రాష్ట్ర పురపాలక శాఖ ఆధునిక సాంకేతికతను వినియోగిస్తున్నది. రాష్ట్రమంతా ఒకే నెంబర్ ఉపయోగించి వాట్సాప్ ద్వారా ఆస్తిపన్ను చెల్లించే అ
ఢిల్లీ, జూన్ 17: తన సేవలన విస్తరించే పనిలో పడింది గూగుల్పే. దేశంల టోకెనైజేషన్ కార్యకలాపాలను మరింతగా విస్తరించేందుకు సిద్ధమైంది. అందుకోసం గూగుల్ పే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నది. అందులో భాగంగా వీసాతో క