దేశంలో ప్రైవేటీకరణను యథేచ్ఛగా ప్రోత్సహిస్తున్న కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు.. తాజా గా సైనిక్ స్కూళ్ల నిర్వహణ బాధ్యతల నుంచి క్రమంగా తప్పుకుంటున్నది. నాణ్యమైన విద్యకు కేరాఫ్ అడ్రస్ అయిన ఈ స్కూళ్లను సైత�
దేశవ్యాప్తంగా సైనిక్ స్కూల్స్, న్యూ సైనిక్ స్కూల్స్లో 6, 9 తరగతుల్లో ప్రవేశం కల్పించే సైనిక్ స్కూల్ ఎంట్రెన్స్ పరీక్ష (ఏఐఎస్ఎస్ఈఈ)-2025 ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. అప్లికేషన్ నంబర్, పుట్టిన తే�