రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ సోమవారం రామన్నపేట మండలంలోని వెల్లంకి గ్రామానికి రానునున్నారు. కూరెళ్ల ట్రస్ట్ ఆధ్వర్యంలో రెండు కోట్ల రూపాయలతో నిర్మించిన కూరెళ్ల గ్రంథాలయాన్ని ప్రారంభించనున్న�
హుస్నాబాద్ పట్టణంలో నిర్మిస్తున్న గ్రంథాలయ భవనం పనులు మార్చిలోగా పూర్తి చేయాలని సిద్దిపేట జిల్లా అదనపు కలెక్టర్ గరిమాఅగర్వాల్ ఆదేశించారు. హుస్నాబాద్లోని ఎంపీడీవో కాంప్లెక్స్ ఆవరణలో రూ.50లక్షలతో �
గ్రంథాలయాలు సరస్వతీ నిలయాలని రాజ్యసభ సభ్యుడు బండి పార్థసారథిరెడ్డి పేర్కొన్నారు. వేల సంఖ్యలో ఉద్యోగాల భర్తీ కోసం తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్లు విడుదల చేసినందున యువతీయువకులు ఈ గ్రంథాలయాలను సద్వినియ