రైలు ప్రయాణికులకు శుభవార్త. ప్రయాణికులకు ఒక కొత్త సౌకర్యాన్ని భారతీయ రైల్వే ప్రకటించింది. రైలు బయల్దేరడానికి నాలుగు గంటల ముందు వరకు ప్రయాణికులకు తాము రైలు ఎక్కే(బోర్డింగ్) స్టేషన్ను మార్చుకునే వెసుల�
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సెమీ క్రయోజనిక్ ఇంజిన్ పరీక్షను విజయవంతంగా నిర్వహించింది. తమిళనాడు రాష్ట్రం మహేంద్రగిరిలోని ఇస్రోకు చెందిన ఇంటిగ్రేటెడ్ ఇంజిన్, స్టేజ్ టెస్ట్ ఫెసిలిటీ కేంద్రం