ప్రతిష్టాత్మక తెలంగాణ తెలుగు అకాడమీ నూతన డైరెక్టర్గా ఆచార్య భట్టు రమేశ్ను ప్రభుత్వం నియమించింది. విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితారాణా జీవో-121ను జారీచేశారు. ఏడాదిపాటు లేదా తదుపరి ఉత్తర్వులు వెలువ�
రవీంద్రభారతిలోని పర్యాటక శాఖ కార్యాలయంలో నూతన డైరెక్టర్గా ఇలా త్రిపాఠి బాధ్యతలు స్వీకరించారు. సోమవారం ఆమెకు టూరిజం శాఖ ఉద్యోగులు, సిబ్బంది అభినందనలు తెలిపారు.
Dr M Srinivas | ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) నూతన డైరెక్టర్గా ఎం శ్రీనివాస్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని క్యాబినెట్ అపాయింట్మెంట్ కమిటీ శుక్�