ట్విట్టర్ కొత్త సీఈవోను పరిచయం చేశారు టెస్లా అధినేత ఎలాన్ మస్క్. తన పెంపుడు కుక్క ఫోల్కీని ట్విట్టర్ సీఈవో సీట్లో కూర్చోబెట్టిన మస్క్.. సీఈవో అని రాసి ఉన్న టీ షర్ట్ను తొడిగాడు. మస్క్ చేసిన ఈ పనికి నె�
ప్రభుత్వ మేధోసంస్థ నీతిఆయోగ్కు ముఖ్య కార్యనిర్వాహణ అధికారి (సీఈవో)గా పరమేశ్వరన్ అయ్యర్ నియమితులయ్యారు. ప్రస్తుతం సీఈవోగా వ్యవహరిస్తున్న అమితాబ్ కాంత్ ఈ నెల 30న పదవీవిరమణ చేయనున్నారు