దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఇన్నేైండ్లెనా ఆడపిల్లలపై వివక్ష కొనసాగుతూనే ఉంది. ‘అమ్మాయి పుడితే ఆర్థిక ఇబ్బందులు, అబ్బాయి పుడితే వారసుడు వచ్చాడు’ అనే భావన ఇప్పటికీ సమాజంలో వేళ్లూనుకుపోయి ఉంది.
కొవిడ్-19 మహమ్మారి శాంతించినా దాని ప్రభావం ఇంకా కనిపిస్తూనే ఉన్నది. గర్భధారణ సమయంలో కొవిడ్-19తో బాధపడుతున్న తల్లులకు జన్మించిన శిశువుల్లో నాడీ అభివృద్ధిలో సమస్యలున్నట్లు పరిశోధకులు గుర్తిం�
New Born Babies | పిల్లల్లో జలుబు, దగ్గు లాంటి సమస్యలు త్వరగా కనిపిస్తాయి. కొన్ని సందర్భాల్లో ఈ శ్వాసకోశ వ్యాధులు ప్రాణాంతకంగానూ మారుతాయి. ఇలా ఎందుకు జరుగుతున్నదనే విషయం మీద ఈమధ్యనే ఓ కీలక పరిశోధన ఫలితం వెలువడింది.