న్యూఢిల్లీ : పంజాబ్ పర్యటనలో ప్రధాని కాన్వాయ్ నడిరోడ్డుపై 20 నిమిషాలు నిలిచిన అనంతరం తిరుగుముఖం పడుతూ తాను ప్రాణాలతో బయటపడ్డానని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత �
Amarinder Singh : కొత్త పార్టీ పెడుతున్నట్లు ప్రకటించిన తర్వాత పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ తీరు మారిపోయింది. వ్యవసాయ చట్టాల విషయంలో...
Rakesh Tikait : ప్రస్తుతం దీక్ష చేపట్టిన ఈ స్థలాన్ని స్మశానంగా మార్చినప్పటికీ.. ఈ స్థలాన్ని వదిలిపెట్టేది లేదని భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నాయకుడు రాకేశ్ తికాయత్ హెచ్చరించారు. కేంద్రం తమ గోడును పెడ చెవిన ప�
సూర్యాపేట : నూతన వ్యవసాయ చట్టాలతో దేశంలోని రైతాంగాన్ని కూలీలుగా మార్చేందుకు కేంద్రం కుట్రలు పన్నిందని ఇదే విషయాన్ని ఇతివృత్తంగా తీసుకుని రైతన్న సినిమా తీసినట్లు నటుడు, దర్శకుడు ఆర్. నార
న్యూఢిల్లీ : వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులు, రైతు సంఘాల నేతలు పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని బీకేయూ నేత గుర్నామ్ సింగ్ చదౌని పిలుపు ఇవ్వడం పట్ల హర్యానా సీఎం మనో�
న్యూఢిల్లీ : భూమిని కాపాడుకునేందుకు ఆందోళనను తీవ్రతరం చేయాలని సాగు చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న రైతులకు (బీకేయూ) భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నేత రాకేష్ తికాయత్ పిలుపు ఇచ్చారు. మన డిమాండ్లను పెడచె�
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయబోమని వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ స్పష్టం చేశారు. చట్ట నిబంధనలపై రైతులతో సంప్రదింపులకు ప్రభ�
రాకేశ్ తికాయిత్ బుధవారం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో బేటీ అయ్యారు. వీరి సమావేశంలో కేంద్రం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలనే డిమాండ్తో పాటు పలు అంశాలపై చర్చించ�
కొత్త చట్టాల విషయంలో రైతులతో మరిన్ని చర్చలు జరిపేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ చెప్పారు.
న్యూఢిల్లీ : కంప్యూటర్ హ్యాకర్లు గత మూడు నెలలుగా ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతుగా నిలిచారు. ఇందుకోసం సైబర్ నేరగాళ్లు ప్రత్యేక శైలిని ఎంచుకుని ప్రశంసలు అందుకుంటున్నారు. కొత్త ర్యాన్సమ్వేర్ను రూపొ