ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు రూ.9.95 లక్షల కోట్ల అడ్వాన్స్ ట్యాక్స్ వసూలయ్యాయి. అలాగే రూ.2.05 లక్షల కోట్లు రిఫండ్ రూపంలో చెల్లింపులు జరిపింది. క్రితం ఏడాది ఇదే సమయంలో చెల్లించిన దాంతో పోలిస్తే 56.49 �
గడిచిన పదేండ్లలో దేశంలో స్థూల ప్రత్యక్ష పన్ను వసూళ్లు 173 శాతం, నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు 160 శాతం చొప్పున పెరిగాయి. ఈ మేరకు గురువారం విడుదలైన కేంద్ర ప్రభుత్వ గణాంకాలు తేటతెల్లం చేస్తున్నాయి. కేంద్ర ప్రత్�
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23)లో ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా ప్రత్యక్ష పన్నుల రూపేణా స్థూలంగా రూ.13,63,649 కోట్లు వసూలయ్యాయి. ఏడాది క్రితం నాటి వసూళ్ల కంటే ఇవి 26 శాతం అధికం. టీడీఎస్ డిడక్షన్లు, కార్పొరేట్ అడ్వాన�