యాదగిరిగుట్టలో ఈ నెల 8,9,10న జరిగిన ఏఐవైఎఫ్ 4వ రాష్ట్ర మహాసభలో రాష్ట్ర కార్యవర్గాన్ని ఎ న్నుకున్నారు. శుక్రవారం హైదరాబాద్లోని రాష్ట్ర కార్యాలయంలో ఏఐవైఎఫ్ జాతీ య కార్యదర్శి వలిఉల్లాహ్ ఖాద్రీ, జాతీయ కార్�
ఉన్నత చదువులు చదివిన లక్షలాది మంది యువతకు ఉద్యోగాల కల్పనలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని అఖిల భారత యువజన సమాఖ్య(ఏఐవైఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ వలీ ఉల్లా ఖాద్రీ ఆరోపించారు.