విశ్రాంత ఐపీఎస్ సతీమణి తనూజ రంజన్ హత్య కేసులో నిందితుల కోసం పోలీసుల గాలింపు కొనసాగుతోంది. హత్య కేసులో కీలక సూత్రధారి కల్పన అలియాస్ ధర్మ (30) అనే మహిళ గతంలో బెంగళూరులో భర్తతో కలిసి నివా సం ఉండేదని పోలీసుల
ఫిబ్రవరి 6న నందగిరిహిల్స్లోని ఓ వ్యాపారి ఇంట్లో భూపేందర్షా అనే నేపాలీ యువకుడు.. మిగతా పనివారికి మత్తుమందు ఇచ్చి దాదాపు రూ.2కోట్ల విలువైన బంగారు ఆభరణాలతో పరారయ్యాడు. మార్చ్ 14న జూబ్లీహిల్స్లో మరో వ్యాప�
నేపాలీ ముఠాల దొంగతనం తీరులో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ముఠాలు భారీ నెట్వర్క్తో ప్రధాన నగరాలలో పాతుకుపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
దేశ సరిహద్దులు దాటి కుటుంబంతో కలిసి భారత్కు వస్తున్నా రు. బడా వ్యాపారులను టార్గెట్ చేస్తున్నారు.. అమాయకంగా ఏదో ఒక ఉద్యోగం కావాలంటూ ప్రాధేయ పడుతున్నారు.. యజమానుల్లో నమ్మకం కుదిరేలా వ్యవహరిస్తున్నారు. అ�