పెను విమాన ప్రమాదం తప్పింది. ఎయిర్ ఇండియా, నేపాల్ ఎయిర్లైన్స్కు చెందిన విమానాలు గాలిలో ఢీకొనబోయాయి. అధికారులు పైలట్లను హెచ్చరించడంతో త్రుటిలో ప్రమాదం తప్పింది. శుక్రవారం ఉదయం నేపాల్ ఎయిర్లైన్స్
tragedy averted | రాడార్ ద్వారా గమనించిన హెచ్చరిక వ్యవస్థలు పైలట్లను అప్రమత్తం చేశాయి. దీంతో నేపాల్ ఎయిర్లైన్స్ విమానం వెంటనే 7,000 అడుగుల ఎత్తుకు దిగడంతో పెను ప్రమాదం తప్పింది.