గత నెల రోజుల నుంచి వరి నాట్లు వేసిన రైతాంగానికి సరిపడా యూరియా సరఫరా చేయక పోవడంతో పొలాల్లో ఉండాల్సిన రైతులు రైతు సహకార కేంద్రాల వద్ద రోజుల తరబడి ఉదయం, రాత్రీ పగలు పడిగాపులు కాస్తున్నా ఒక్క బస్తా యూరియా దొర
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దొడ్డిదారిన మంద బలంతో తెచ్చిన లేబర్ కోడ్లను తిప్పి కొట్టేందుకు జులై 9న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి నెమ్మాది వెంకటేశ్�