నెక్కొండ, మే 25: బొడ్రాయి పునఃప్రతిష్ఠ కోసం వరంగల్ జిల్లా నెక్కొండకు చెందిన ముస్లింలు రూ.50 వేల విరాళం అందజేసి మతసామరస్యాన్ని చాటుకొన్నారు. నెక్కొండలో గ్రామస్థులు బొడ్రాయి పునఃప్రతిష్ఠాపన కార్యక్రమాన్న�
నెక్కొండ : పల్లెల సమగ్ర అభివృద్ధి టీఆర్ఎస్తోనే సాధ్యమని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. మండలంలోని అమీన్పేట ఎంపీటీసీ బాదావత్ దస్రు గురువారం కాంగ్రెస్కు రాజీనామ చేసి టీఆర్ఎస్�